Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్

Edited By:

Updated on: Feb 24, 2026 | 8:54 PM

శ్రీకాకుళంలో డయేరియా కేసుల సంఖ్య 54కు చేరింది, ఒకరు మృతి చెందారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ 49 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. రోడ్ల పనుల కారణంగా నీరు కలుషితమైందని అనుమానిస్తున్నారు. సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించగా, వ్యాప్తి నియంత్రణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి తీవ్రతను పెంచుతోంది, తాజా నివేదికల ప్రకారం బాధితుల సంఖ్య 54కు చేరింది. ఈ వ్యాధి కారణంగా సురేష్ అనే వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 49 మంది వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. నగరంలోని దమ్మలవీధి, కాకివీధి, గోల్కొండ రేవు, బాంబే కాలనీ, ఎల్బిఎస్ కాలనీ, బోడెమ్మ కోవెల, మంగువారి తోట, మొండేటి వీధి వంటి ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naresh and Pavitra: తండ్రి ప్రేమ పెళ్లిపై కొడుకు షాకింగ్ రియాక్షన్

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

రమ్యకృష్ణ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ?? తండ్రి ఏమన్నారంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us