అమ్మకానికి RCB.. కొత్త ఓనర్ ఎవరు? వీడియో
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు డియోజియో సంస్థ ప్రకటించింది. 2026 మార్చి 31 నాటికి విక్రయ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ఫ్రాంచైజీకి సుమారు 16 వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. అదానీ, జేఎస్డబ్ల్యూ వంటి ప్రముఖ సంస్థలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ డియోజియో, ఈ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రక్రియ 2026 మార్చి 31వ తేదీ లోపు పూర్తయ్యే అవకాశం ఉందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు ఇచ్చిన లేఖలో డియోజియో వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

