అమ్మకానికి RCB.. కొత్త ఓనర్ ఎవరు? వీడియో
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు డియోజియో సంస్థ ప్రకటించింది. 2026 మార్చి 31 నాటికి విక్రయ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ఫ్రాంచైజీకి సుమారు 16 వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. అదానీ, జేఎస్డబ్ల్యూ వంటి ప్రముఖ సంస్థలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ డియోజియో, ఈ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రక్రియ 2026 మార్చి 31వ తేదీ లోపు పూర్తయ్యే అవకాశం ఉందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు ఇచ్చిన లేఖలో డియోజియో వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
