మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
మధ్యప్రదేశ్లోని భోపాల్లో మోడల్ ఖుష్బూ అహిర్వార్ మృతి మిస్టరీగా మారింది. ఆమె ప్రియుడు కాసిం అహ్మద్పై కుటుంబ సభ్యులు హత్య ఆరోపణలు చేస్తున్నారు. మృతదేహంపై గాయాలుండటంతో కుటుంబీకులు "లవ్ జిహాద్" అనుమానం వ్యక్తం చేశారు. కాసింకు నేర చరిత్ర, ఆర్థిక వివాదాలున్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తూ పోలీసులు విచారణ ప్రారంభించారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మోడల్ ఖుష్బూ అహిర్వార్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఈ ఘటన నవంబర్ తొమ్మిది న రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ఖుష్బూ తల్లి తన ప్రియుడు కాసిం అహ్మద్పై హత్య ఆరోపణలు చేయడంతో ఈ కేసు డెత్ మిస్టరీగా మారింది. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కాసిం అహ్మద్, ఖుష్బూ తల్లికి ఫోన్ చేసి, ఖుష్బూ శరీరం గట్టిపడిందని, ఆమెను భోపాల్లోని చిరాయు ఆసుపత్రికి తీసుకెళ్లామని, అయితే వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారని తెలియజేశాడు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఖుష్బూ మృతదేహాన్ని పరిశీలించగా, గాయాలు, దాడి గుర్తులు కనిపించాయి
మరిన్ని వీడియోల కోసం :
వైరల్ వీడియోలు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
