Road Accident: రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్ని డీసీఎం.. బస్సు దగ్దం
జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి..
జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

