Road Accident: రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్ని డీసీఎం.. బస్సు దగ్దం
జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి..
జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్తో ఉద్యోగం పోయింది..

