Road Accident: రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్ని డీసీఎం.. బస్సు దగ్దం
జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి..
జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
వైరల్ వీడియోలు
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

