Road Accident: రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్ని డీసీఎం.. బస్సు దగ్దం
జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి..
జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్
ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!
తెలంగాణలో 45 డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రతలు
పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడండి
జాతరలో తేనెటీగల బీభత్సం
రావిచెట్టుకు మామిడికాయలు.. ఆశ్చర్యంగా చూస్తున్న జనం!

