సైకిల్ గుర్తుకే ఓటు వేయమన్న వైసీపీ ఎమ్మెల్యే… జోక్‌ చేశానంటూ కవరింగ్‌… ( వీడియో )

పశ్చిమగోదావరి జిల్లా గోపినాథ్‌ పట్నంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకుగానూ వైసీపీ ప్రచారం నిర్వహిస్తోంది. అయితే ప్రచారంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు తడబడ్డారు. మైక్‌ అందుకున్న ఎమ్మెల్యే వాసుబాబు సైకిల్‌ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు...

|

Updated on: Apr 05, 2021 | 5:59 PM

Follow us