AP News: విజయ్ సాయి రెడ్డి ట్వీట్కి నారా లోకేశ్ కౌంటర్ అటాక్
ఏపీలో ట్విట్టర్ వార్ నడుస్తుంది. వైసీపీ నేత విజయ సాయి ట్వీట్కు ఘాటైన రిప్లై ఇచ్చారు టీడీపీ నేత లోకేశ్. . నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని.. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిల్పై ఉంటే..జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారని ట్వీట్లో రాసుకొచ్చారు లోకేశ్. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
విజయసాయిరెడ్డి ట్వీట్కి లోకేష్ కౌంటర్ ఎటాక్ చేశారు. బెయిల్డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అంటూ సెటైర్ వేశారు. వేలకోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసులో A1 జగన్ అని పేర్కొన్నారు. పదేళ్లుగా బెయిల్పై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ అన్న లోకేశ్.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఫైరయ్యారు. నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని.. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిల్పై ఉంటే..జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారని ట్వీట్లో రాసుకొచ్చారు లోకేశ్.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Sep 23, 2023 12:45 PM
Follow Us
వైరల్ వీడియోలు
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

