AP News: విజయ్ సాయి రెడ్డి ట్వీట్కి నారా లోకేశ్ కౌంటర్ అటాక్
ఏపీలో ట్విట్టర్ వార్ నడుస్తుంది. వైసీపీ నేత విజయ సాయి ట్వీట్కు ఘాటైన రిప్లై ఇచ్చారు టీడీపీ నేత లోకేశ్. . నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని.. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిల్పై ఉంటే..జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారని ట్వీట్లో రాసుకొచ్చారు లోకేశ్. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
విజయసాయిరెడ్డి ట్వీట్కి లోకేష్ కౌంటర్ ఎటాక్ చేశారు. బెయిల్డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అంటూ సెటైర్ వేశారు. వేలకోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసులో A1 జగన్ అని పేర్కొన్నారు. పదేళ్లుగా బెయిల్పై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ అన్న లోకేశ్.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఫైరయ్యారు. నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని.. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిల్పై ఉంటే..జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారని ట్వీట్లో రాసుకొచ్చారు లోకేశ్.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Sep 23, 2023 12:45 PM
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

