Janasena: వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే : పవన్
జాతీయ స్థాయిలో చర్చించేలా జనసేనపార్టీని బలోపేతం చేశామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అన్ని కులాలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు పవన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకోసం కేటాయించిన నిధులను వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో పవన్ సమక్షంలో తూర్పుగోదావరి, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లా నాయకులు జనసేనలో చేరారు.
జాతీయ స్థాయిలో చర్చించేలా జనసేనపార్టీని బలోపేతం చేశామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అన్ని కులాలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు పవన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకోసం కేటాయించిన నిధులను వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో పవన్ సమక్షంలో తూర్పుగోదావరి, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లా నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ రెండు భావజాలాల మధ్య ఉన్నవారిని ఒక తాటిపైకి తీసుకురావాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. జగన్ పాలనలో ఏపీలో అధ్వాన్న పరిస్థితులున్నాయన్నారు పవన్. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీకి పరిశ్రమలు రావన్నారు పవన్. 2024లో ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు పవన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

