Priyanka Gandhi: హోటల్కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మైసూరులోని ఓ హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత.. ప్రియాంక దోశలు వేయాలని ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోటల్ యజమానితో కలిసి వంట గదికి వెళ్లిన ఆమె.. దోశలు వేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మైసూరులోని ఓ హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత.. ప్రియాంక దోశలు వేయాలని ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోటల్ యజమానితో కలిసి వంట గదికి వెళ్లిన ఆమె.. దోశలు వేశారు. అనంతరం హోటల్ యజమాని ఇతర సిబ్బందికి ధన్యవాదాలు చెప్పిన ప్రియాంక.. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.
Published on: Apr 26, 2023 06:12 PM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

