Priyanka Gandhi: హోటల్కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మైసూరులోని ఓ హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత.. ప్రియాంక దోశలు వేయాలని ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోటల్ యజమానితో కలిసి వంట గదికి వెళ్లిన ఆమె.. దోశలు వేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మైసూరులోని ఓ హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత.. ప్రియాంక దోశలు వేయాలని ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోటల్ యజమానితో కలిసి వంట గదికి వెళ్లిన ఆమె.. దోశలు వేశారు. అనంతరం హోటల్ యజమాని ఇతర సిబ్బందికి ధన్యవాదాలు చెప్పిన ప్రియాంక.. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.
Published on: Apr 26, 2023 06:12 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

