Lok Sabha Elections: ముంబైలో మోదీ భారీ రోడ్షో.. టీవీ9తో ప్రధాని కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో సుడిగాలి పర్యటన చేసనప్పటికి ప్రధాని ముఖంలో అలసట కన్పించలేదు. రెండు సభలతో పాటు ముంబైలో భారీ రోడ్షో నిర్వహించారు. రోడ్షో సందర్బంగా టీవీ9కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ కచ్చితంగా 400 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మోదీ. అసలైన శివసేన , ఎన్సీపీ తమతోనే ఉన్నాయన్నారు మోదీ.
మహారాష్ట్రలో సుడిగాలి పర్యటన చేసనప్పటికి ప్రధాని ముఖంలో అలసట కన్పించలేదు. రెండు సభలతో పాటు ముంబైలో భారీ రోడ్షో నిర్వహించారు. రోడ్షో సందర్బంగా టీవీ9కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ కచ్చితంగా 400 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మోదీ. అసలైన శివసేన , ఎన్సీపీ తమతోనే ఉన్నాయన్నారు మోదీ. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మారుస్తామన్నారు మోదీ. భారత్ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుస్తామన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు మోదీ. బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకమన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

