Minister Nara Lokesh: TDP నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు బాధ్యతలు
టీడీపీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించగా, పల్లా శ్రీనివాస్ ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు టీడీపీ అధిష్టానం తెలిపింది. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
టీడీపీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ కమిటీలలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు. పోలిట్ బ్యూరో 29 మందితో, జాతీయ కమిటీ 31 మందితో, రాష్ట్ర కమిటీ 185 మందితో ఏర్పాటయ్యాయి. జాతీయ కార్యదర్శులుగా ముగ్గురు, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని నియమించారు. రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీలను రూపొందించినట్లు టీడీపీ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andhra Pradesh: చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..
Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్
Hyderabad: నిజాం నగల పేరుతో మోసం.. పోలీసుల దర్యాప్తు
POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు
ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్తో ఉద్యోగం పోయింది..

