CM Jagan Live: నెరవేరిన సింహపురి వాసుల దశాబ్ధాల కల.. సంగం బ్యారేజీ, నెల్లూరుబ్యారేజీల ప్రారంభోత్సవం..(లైవ్)
సింహపురివాసుల దశాబ్దాల కల నెరవేరుతోంది. నెల్లూరుజిల్లాలో రెండు కీలకమైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్. సంగం బ్యారేజితోపాటు నెల్లూరు బ్యారేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీరు అందనుంది.