BRS- కాంగ్రెస్ పొత్తు వార్తలపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. అసలు దేశంలో కాంగ్రెస్కే అడ్రెస్ లేదని.. అలాంటి పార్టీతో ఎవరైనా కలిసినా అది అతుకులబొంతే అవుతుందని అన్నారు..ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా.. దేశం కోసం పనిచేసే పార్టీ ఏది అనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉందన్నారు కిషన్రెడ్డి. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos