Telangana: గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయం- కిషన్రెడ్డి
గజ్వేల్ ,కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు కిషన్రెడ్డ. గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డికి మారారని చెప్పారు. గజ్వేల్లో ఈటల బరిలో ఉంటున్నానని చెప్పినప్పటి నుంచి సీఎంకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీసీలకు బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందని.. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కిషోర్ చెప్పుకొచ్చారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గజ్వేల్ ,కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు కిషన్రెడ్డ. గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డికి మారారని చెప్పారు. గజ్వేల్లో ఈటల బరిలో ఉంటున్నానని చెప్పినప్పటి నుంచి సీఎంకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీసీలకు బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందని.. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కిషోర్ చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

