కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ను ముట్టడించడానికి వేలాది మంది రైతులు ఆందోళనలకు దిగారు.. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస్టర్ ప్లాన్ లో భూమి కోల్పోయాడన్న బాధతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో వివాదం ఒక్కసారిగా ముదిరింది..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos