AP Assembly Live: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. 15 మంది సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేసిన స్పీకర్
AP Assembly Sessions 2022 Day-4 Live: నాలుగో రోజుకు చేరుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తప్పేట్టు లేదు. తెలుగుదేశం పార్టీపై శాసనసభ వేదికగా ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు వలన..