Revanth Reddy: ప్రధాని మోదీతో భేటీ అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రెస్ మీట్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మోదీతో భేటీ అయి.. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మోదీతో భేటీ అయి.. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిని తప్పకుండా అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 26, 2023 05:55 PM
Follow Us
వైరల్ వీడియోలు
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

