Revanth Reddy: ప్రధాని మోదీతో భేటీ అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రెస్ మీట్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మోదీతో భేటీ అయి.. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మోదీతో భేటీ అయి.. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిని తప్పకుండా అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 26, 2023 05:55 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

