Telangana: బీఆర్ఎస్ వెలుగు దివ్వెలను దేశమంతా విస్తరిస్తాం : సీఎం కేసీఆర్
BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు. " అబ్ కీ బార్ కిసాన్ సర్కార్" అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణభవన్కు చేరుకున్నారు CM కేసీఆర్. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజ చేశారు. సరిగ్గా 1:20 నిమిషాలకు BRS పత్రాలపై సంతకం చేశారు. అనంతరం BRS పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రకాష్రాజ్, కుమారస్వామి హాజరయ్యారు. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే BRS లక్ష్యమన్నారు నేతలు. ఆ టార్గెట్ కోసం అంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు.
Published on: Dec 09, 2022 12:54 PM
వైరల్ వీడియోలు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

