Telangana: బీఆర్ఎస్ వెలుగు దివ్వెలను దేశమంతా విస్తరిస్తాం : సీఎం కేసీఆర్
BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు. " అబ్ కీ బార్ కిసాన్ సర్కార్" అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణభవన్కు చేరుకున్నారు CM కేసీఆర్. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజ చేశారు. సరిగ్గా 1:20 నిమిషాలకు BRS పత్రాలపై సంతకం చేశారు. అనంతరం BRS పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రకాష్రాజ్, కుమారస్వామి హాజరయ్యారు. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే BRS లక్ష్యమన్నారు నేతలు. ఆ టార్గెట్ కోసం అంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు.
Published on: Dec 09, 2022 12:54 PM
Follow Us
వైరల్ వీడియోలు
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

