PM Modi Meeting Live: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం.. ప్రధాని మోదీ

Edited By:

Updated on: Jul 03, 2022 | 7:30 PM

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది. మా అభివృద్ధి పనులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా రైతులు, యువకులు, మహిళలు, అణగారిన వర్గాలకు మేలు చేశాయి’ అని ట్వీట్‌ చేశారు.

Published on: Jul 03, 2022 04:03 PM