Big News Big Debate: గవర్నర్ Vs గవర్నమెంట్ వివాదంలో మలుపు.. 3న అసెంబ్లీ సమావేశాలపై అనుమానాలు
పంతాలకు పోయి కోర్టు దాకా వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరినట్టు అయితే వాతావరణం కనిపిస్తోంది. చాలాకాలంగా అటు గవర్నర్ తమిళిసై - ఇటు తెలంగాణ ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోంది.
పంతాలకు పోయి కోర్టు దాకా వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరినట్టు అయితే వాతావరణం కనిపిస్తోంది. చాలాకాలంగా అటు గవర్నర్ తమిళిసై – ఇటు తెలంగాణ ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోంది. దీని ఇంపాక్ట్ చివరకు అత్యంత కీలకమైన బడ్జెట్పైనా పడింది. గవర్నర్ అనుమతి లేకుండా బడ్జెట్ అసెంబ్లీకి రాదు.. తన ప్రసంగం సంగతి చెబితేనే సంతకం అంటూ గవర్నర్ సంకేతాలు బలంగా పంపారు. చివరకు ఎవరికి వారే పంతానికి పోయి కోర్టు మెట్లక్కాల్సి వచ్చింది. ఇంతలో ఏమయిందో ఏమో అటు ప్రభుత్వం.. ఇటు రాజ్భవన్ న్యాయవాదులు కోర్టు ముందు రాజీపడుతున్నట్టు ప్రకటించి ఆశ్చర్చపరిచారు.
Published on: Jan 30, 2023 06:56 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

