Karimnagar: ఐటీ హబ్లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్ : బండి సంజయ్
కరీంనగర్ ఐటీ హబ్లో తొండలు గుడ్లు పెడుతున్నాయన్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఐటీ హబ్లో ఒక్క కంపెనీ కూడా లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై కొట్లాడితే తనపై 74 కేసులు పెట్టారని చెప్పారు. పేపర్ లీకేజీలతో 60 లక్షల మంది జీవితాలు కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు.
కరీంనగర్ ఐటీ హబ్లో తొండలు గుడ్లు పెడుతున్నాయన్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఐటీ హబ్లో ఒక్క కంపెనీ కూడా లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై కొట్లాడితే తనపై 74 కేసులు పెట్టారని చెప్పారు. పేపర్ లీకేజీలతో 60 లక్షల మంది జీవితాలు కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో ప్రచారం చేశారు బండి సంజయ్. తమకు అధికారమిస్తే అభివృద్ధి చేస్తామని.. గూండాలను ఉరికిచ్చి కొడతామన్నారు సంజయ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 24, 2023 01:44 PM
వైరల్ వీడియోలు
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

