Railway Minister: ‘మైక్రాన్ వస్తువుల ఉత్పత్తిలో మనదేశం గర్వించదగ్గది’.. యువకుల పనితీరును ప్రశంసించిన కేంద్రమంత్రి
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మాజీ మంత్రి చిదంబరం, రఘురామకృష్ణ రాజన్కు మ్యానిఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్కి మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. తన ఫోన్ను ఉదాహరణగా తీసుకొని రెండింటికి మధ్య ఉన్న తేడాని వివరించారు. మొబైల్ ఫోన్కి సంబంధించిన కేసులు తయారు చేసే మిషన్ల గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధునాతనమైన సాంకేతికతను గురించి వివరిస్తూ ఒక ఐరన్ ముక్కలో చేసిన పనితీరును వివరించారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మాజీ మంత్రి చిదంబరం, రఘురామకృష్ణ రాజన్కు మ్యానిఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్కి మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. తన ఫోన్ను ఉదాహరణగా తీసుకొని రెండింటికి మధ్య ఉన్న తేడాని వివరించారు. మొబైల్ ఫోన్కి సంబంధించిన కేసులు తయారు చేసే మిషన్ల గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధునాతనమైన సాంకేతికతను గురించి వివరిస్తూ ఒక ఐరన్ ముక్కలో చేసిన పనితీరును వివరించారు.
దీనిని మైక్రాన్ వస్తువుల ఉత్పత్తికి నిదర్శనంగా చెప్పవచ్చు అని అన్నారు. ఇందులో నాలుగు భాగాలున్నప్పటికీ దీనిని ఒకే వస్తువుగా లోలోపల అమర్చిన విధానాన్ని అభినందించాలన్నారు. దీనిని మన దేశంలోని యువతీ యువకులు తయారు చేస్తున్నారని.. వారి నైపుణ్యానికి మనం మెచ్చుకోవాలన్నారు. అలాగే ఇలాంటి పనితనం మనవాళ్లు చేస్తున్నందుకు గర్వపడాలన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవడం లేదన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

