PM Modi: ఆదంపూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ప్రధాని ప్రసంగం.. ఆయన ఏమన్నారంటే
పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను ప్రధాని మోదీ ఈ ఉదయం సందర్శించారు. అక్కడి జవాన్లతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా IAF ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. జవాన్లలో ఆత్మసైర్థ్యాన్ని నింపారు. దాదాపు గంటసేపు ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో గడిపారు.
పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను ప్రధాని మోదీ ఈ ఉదయం సందర్శించారు. అక్కడి జవాన్లతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా IAF ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. జవాన్లలో ఆత్మసైర్థ్యాన్ని నింపారు. దాదాపు గంటసేపు ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో గడిపారు. ఎయిర్ఫోర్స్ జవాన్లతో కలిసి భారత్ మాతాకి జై, వందేమాతరం అని నినదించారు. పంజాబ్లోని జలంధర్కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఎయిర్ఫోర్స్ స్టేషన్. ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఈ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ప్రధాని మోదీ ల్యాండయ్యారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, సీనియర్ అధికారులతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి సమాచారం సేకరించడంతో పాటు ఆయన వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఆయన జవాన్లను ఉత్తేజపరుస్తూ ఏం మాట్లాడారన్నది ఈ లైవ్ వీడియోలో చూసేయండి.

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
