Watch: బైక్పై వెళ్తూ డ్రైనేజీ గుంతలో పడిపోయారు..షాకింగ్ వీడియో వైరల్
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మున్సిపల్ అధికారులు గుంతలు తవ్వారు. దాని పక్కనే రోడ్డుపై నుంచి వెళ్లే క్రమంలో ఓ బైక్ అదుపు తప్పింది. ఊహించని విధంగా బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లోతైన గుంతలో పడిపోయారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒండిపుత్తూరు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మున్సిపల్ అధికారులు గుంతలు తవ్వారు. దాని పక్కనే రోడ్డుపై నుంచి వెళ్లే క్రమంలో ఓ బైక్ అదుపు తప్పింది. ఊహించని విధంగా బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లోతైన గుంతలో పడిపోయారు. అదృష్టవశాత్తూ వారు గాయాలతో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

