Godavari: గోదావరి ఉగ్రరూపం…భద్రాచలం ‘హై అలర్ట్’.. లైవ్ వీడియో
క తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. నీటిమట్టం 17.30 అడుగులకు చేరింది. దీంతో 18 లక్షల 46వేల 678క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పి. గన్నవరంలో పాత గోదావరి బ్రిడ్జి దగ్గరకు చేరింది వరదనీరు.