కీళ్ల నొప్పులతో బాధపతున్నారా ?? అయితే 3 పండ్లను తప్పనిసరిగా తినండి

|

May 17, 2022 | 9:57 AM

ఇటీవల కాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు సాధారణ సమస్యగా మారాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది అర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇటీవల కాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు సాధారణ సమస్యగా మారాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది అర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు చాలామంది ఇటీవల కాలంలో కీళ్ల నొప్పుల లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో.. దానిని ఎదుర్కోవటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న వ్యక్తులు.. వారి ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి చాలా మంది వ్యక్తులు అన్ని రకాల చిట్కాలను అవలంబిస్తుంటారు. అయినా.. నొప్పి తగ్గకపోతే మీరు మీ ఆహారంలో మూడు ప్రధానమైన పండ్లను చేర్చుకోవాలి. ఇవి క్రమంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కావున అలాంటివారు నొప్పి నుంచి బయటపడాలంటే.. ఎలాంటి మూడు పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకోండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మారిన ప్రభాస్‌ ఫోకస్ !! ఆయన టార్గెట్‌ అంతా ఆ డైరెక్టర్‌ పైనే !!

ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్‌ చేసిన మందుబాబులు

Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్‌ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు

హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..

RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్‌ అప్లై !!

Follow us on