దర్శకులుగా మారుతున్న స్టార్ వారసులు
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ వారసులు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతారు. అయితే, ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్లలో కొందరు స్టార్ పిల్లలు దర్శకత్వ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. సూర్య కుమార్తె దియా సూర్య డాక్యుమెంటరీతో, విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సందీప్ కిషన్ హీరోగా తన తొలి చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్లో ఉన్నవారు తమ వారసుల్ని నటీనటులుగానే పరిచయం చేయాలనుకుంటారు. అయితే, ప్రస్తుతం కొందరు అగ్ర తారలు ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. వారి వారసులు దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుటుంబం నుంచి కొత్త తరం సిల్వర్ స్క్రీన్పైకి వస్తోంది. సూర్య కుమార్తె దియా సూర్య ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అమ్మానాన్నలిద్దరూ నటులైనప్పటికీ, దియా మాత్రం దర్శకురాలిగా తన తొలి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆమె తన మొదటి ప్రాజెక్ట్తోనే ఆస్కార్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

