దర్శకులుగా మారుతున్న స్టార్ వారసులు
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ వారసులు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతారు. అయితే, ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్లలో కొందరు స్టార్ పిల్లలు దర్శకత్వ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. సూర్య కుమార్తె దియా సూర్య డాక్యుమెంటరీతో, విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సందీప్ కిషన్ హీరోగా తన తొలి చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్లో ఉన్నవారు తమ వారసుల్ని నటీనటులుగానే పరిచయం చేయాలనుకుంటారు. అయితే, ప్రస్తుతం కొందరు అగ్ర తారలు ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. వారి వారసులు దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుటుంబం నుంచి కొత్త తరం సిల్వర్ స్క్రీన్పైకి వస్తోంది. సూర్య కుమార్తె దియా సూర్య ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అమ్మానాన్నలిద్దరూ నటులైనప్పటికీ, దియా మాత్రం దర్శకురాలిగా తన తొలి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆమె తన మొదటి ప్రాజెక్ట్తోనే ఆస్కార్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

