దర్శకులుగా మారుతున్న స్టార్ వారసులు
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ వారసులు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతారు. అయితే, ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్లలో కొందరు స్టార్ పిల్లలు దర్శకత్వ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. సూర్య కుమార్తె దియా సూర్య డాక్యుమెంటరీతో, విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సందీప్ కిషన్ హీరోగా తన తొలి చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్లో ఉన్నవారు తమ వారసుల్ని నటీనటులుగానే పరిచయం చేయాలనుకుంటారు. అయితే, ప్రస్తుతం కొందరు అగ్ర తారలు ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. వారి వారసులు దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుటుంబం నుంచి కొత్త తరం సిల్వర్ స్క్రీన్పైకి వస్తోంది. సూర్య కుమార్తె దియా సూర్య ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అమ్మానాన్నలిద్దరూ నటులైనప్పటికీ, దియా మాత్రం దర్శకురాలిగా తన తొలి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆమె తన మొదటి ప్రాజెక్ట్తోనే ఆస్కార్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

