Dhurandhar: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్
బాలీవుడ్ సాలిడ్ హిట్గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురందర్, వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. పాకిస్తాన్ నేపథ్యం కలిగిన ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను బ్యాంకాక్లో భారీ సెట్ వేసి చిత్రీకరించారు. 500 మంది బృందం సైనీ ఎస్ జోరే ఆధ్వర్యంలో నెలలపాటు శ్రమించి ఈ సెట్ను రూపొందించారు. ప్రస్తుతం భారతీయ తెరపై దురందర్ సినిమా హవా నడుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
ప్రస్తుతం భారతీయ తెరపై దురందర్ సినిమా హవా నడుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ చాలాకాలంగా ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ను దురందర్ అందించింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో భారీ బజ్ క్రియేట్ చేయడంతో, దీని మేకింగ్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆదిత్య దర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించి, అదే స్థాయిలో వసూళ్లను కూడా రాబడుతోంది. బాలీవుడ్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విజయం దక్కడంతో ఉత్తరాది సినీ పరిశ్రమ అంతా ఈ చిత్రాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్పీఎస్లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
