AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విమానాల్లో ప్రయాణించొద్దు.. భారతీయులకు పన్నూ వార్నింగ్

ఆ విమానాల్లో ప్రయాణించొద్దు.. భారతీయులకు పన్నూ వార్నింగ్

Phani CH
|

Updated on: Nov 05, 2023 | 9:51 PM

Share

కెనడా-భారత్‌ మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ రాజేసిన చిచ్చు ఇంకా చల్లారనేలేదు. మరోవైపు తాజాగా మరో ఖలిస్తానీ ఉగ్రవాది ఏకంగా భారతీయులనే టార్గెట్ గా చేసుకుని చంపుతామని పరోక్షంగా బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. నవంబర్‌ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించాడు.

కెనడా-భారత్‌ మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ రాజేసిన చిచ్చు ఇంకా చల్లారనేలేదు. మరోవైపు తాజాగా మరో ఖలిస్తానీ ఉగ్రవాది ఏకంగా భారతీయులనే టార్గెట్ గా చేసుకుని చంపుతామని పరోక్షంగా బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. నవంబర్‌ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించాడు. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని స్టేడియంలో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆరోజు ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయిన హెచ్చరించాడు. ఆరోజు విమానాశ్రయం మూసివేయాలని, ఎయిర్‌పోర్ట్‌ పేరు కూడా మార్చాలని డిమాండ్‌ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యకోసం భర్త త్యాగం.. ఒంటికాలిపై 120 కి.మీ. నడిచిన వ్యక్తి.. నెటిజన్లు ఫిదా

మంచి మనసు చాటుకున్న టీ ఎస్టేట్‌ యజమాని !! ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌లు..

ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ ఆపేశారు.. ఎందుకో తెలుసా ??

ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??

ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్లపై పులులు స్వైర విహారం..