మంచి మనసు చాటుకున్న టీ ఎస్టేట్ యజమాని !! ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్లు..
దీపావళి అంటేనే వెలుగుల పండగ. అలాంటి పండుగను ఉద్యోగులు మరింత సంతోషంగా జరుపుకోవాలని చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, ఊహించని గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంంలోనే హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి సర్స్పైజ్ చేసింది. తాజాగా తమిళనాడులోని నీలగిరిలో ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీవాళి కానుకగా బైక్లు, ఎల్సిడి టెలివిజన్ సెట్లు, నగదు బహుమతిగా ఇచ్చాడు.
దీపావళి అంటేనే వెలుగుల పండగ. అలాంటి పండుగను ఉద్యోగులు మరింత సంతోషంగా జరుపుకోవాలని చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, ఊహించని గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంంలోనే హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి సర్స్పైజ్ చేసింది. తాజాగా తమిళనాడులోని నీలగిరిలో ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీవాళి కానుకగా బైక్లు, ఎల్సిడి టెలివిజన్ సెట్లు, నగదు బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా తన ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి ప్రాంతంలో శివకుమార్ 60 ఎకరాలలో తేయాగు సాగు మొదలు పెట్టారు. సిబ్బంది సహకారంతో మంచి ఫలితాలు సాధించి ఇప్పుడు 315 ఎకరాలకు విస్తరించారు. దాంతో పాటు అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. తన సక్సెస్ లో తనకు అండగా నిలబడిన సిబ్బందికి ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. దీపావళి సందర్భంగా వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని అనుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ ఆపేశారు.. ఎందుకో తెలుసా ??
ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

