మంచి మనసు చాటుకున్న టీ ఎస్టేట్ యజమాని !! ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్లు..
దీపావళి అంటేనే వెలుగుల పండగ. అలాంటి పండుగను ఉద్యోగులు మరింత సంతోషంగా జరుపుకోవాలని చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, ఊహించని గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంంలోనే హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి సర్స్పైజ్ చేసింది. తాజాగా తమిళనాడులోని నీలగిరిలో ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీవాళి కానుకగా బైక్లు, ఎల్సిడి టెలివిజన్ సెట్లు, నగదు బహుమతిగా ఇచ్చాడు.
దీపావళి అంటేనే వెలుగుల పండగ. అలాంటి పండుగను ఉద్యోగులు మరింత సంతోషంగా జరుపుకోవాలని చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, ఊహించని గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంంలోనే హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి సర్స్పైజ్ చేసింది. తాజాగా తమిళనాడులోని నీలగిరిలో ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీవాళి కానుకగా బైక్లు, ఎల్సిడి టెలివిజన్ సెట్లు, నగదు బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా తన ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి ప్రాంతంలో శివకుమార్ 60 ఎకరాలలో తేయాగు సాగు మొదలు పెట్టారు. సిబ్బంది సహకారంతో మంచి ఫలితాలు సాధించి ఇప్పుడు 315 ఎకరాలకు విస్తరించారు. దాంతో పాటు అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. తన సక్సెస్ లో తనకు అండగా నిలబడిన సిబ్బందికి ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. దీపావళి సందర్భంగా వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని అనుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ ఆపేశారు.. ఎందుకో తెలుసా ??
ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

