Telangana: బ్యారేజ్‌పై కదులుతున్న నల్లటి ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండెలు అదిరే.!

|

Jun 11, 2024 | 2:22 PM

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద మొసలి కలకలం రేపింది. గోదావరి నీటి నుంచి నేరుగా బ్యారేజీపైకి ఓ భారీ మొసలి వచ్చేసింది. ఆ సమయంలో బ్యారేజ్‌పై జనసంచారం పెద్దగా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలు..

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద మొసలి కలకలం రేపింది. గోదావరి నీటి నుంచి నేరుగా బ్యారేజీపైకి ఓ భారీ మొసలి వచ్చేసింది. ఆ సమయంలో బ్యారేజ్‌పై జనసంచారం పెద్దగా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆ మొసలిని చూసిన కొందరు స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి ఘటనాస్థలికి చేరుకొని.. ఆ మొసలిని పట్టుకున్నారు. ఆ వెంటనే గోదావరి నదిలో వదిలిపెట్టారు.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us on