శివలింగం తొలగించాలంటూ జడ్జి తీర్పు..ఆ తర్వాత ??
ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్ చేస్తుండగా సబ్ రిజిస్ట్రార్ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది.
ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్ చేస్తుండగా సబ్ రిజిస్ట్రార్ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించగా ఈ ఘటన వెనుక సుదీప్ మండల్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోవింద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

