శివలింగం తొలగించాలంటూ జడ్జి తీర్పు..ఆ తర్వాత ??
ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్ చేస్తుండగా సబ్ రిజిస్ట్రార్ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది.
ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్ చేస్తుండగా సబ్ రిజిస్ట్రార్ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించగా ఈ ఘటన వెనుక సుదీప్ మండల్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోవింద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

