ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు
బడ్జెట్ 2026 నుండి మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ట్యాక్స్ రిలీఫ్ ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐసీఏఐ ఉమ్మడి ట్యాక్స్ రిటర్న్స్ తో పాటు, గృహ రుణాల వడ్డీపై రాయితీ పరిమితి పెంపు, సర్చార్జ్ పరిమితి పెంపు వంటి డిమాండ్లను ప్రజలు నిర్మలా సీతారామన్ నుండి ఆశిస్తున్నారు. గత బడ్జెట్లలో ఇచ్చిన రిలీఫ్ లకు కొనసాగింపుగా ఈసారి సామాన్యుడిపై భారం తగ్గాలని కోరుకుంటున్నారు.
బడ్జెట్ 2026 సామాన్యులు, వేతన జీవులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి ట్యాక్స్ రిలీఫ్ ల కోసం మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపునిచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారు. అలాగే, దీపావళి సందర్భంగా 400 వస్తువులపై జీఎస్టీని తగ్గించారు, తద్వారా మధ్యతరగతి వినియోగాన్ని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోఠి ఎస్బీఐ వద్ద బుల్లెట్ల మోత.. ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగింది
TOP 9 ET: మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్
Spirit: స్పిరిట్ కు అప్పుడే లాభాల పంట
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
అరుదైన బావురుపిల్లిని చూసారా ??
నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

