Bhuma Akhila Priya: బెయిల్ పిటిషన్ పై నేడు సికింద్రాబాద్ కోర్టు విచారణ
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు మరో 12 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరంతా విజయవాడ సమీపంలోని నందిగామకు చెందినవారుగా గుర్తించారు.
- Pardhasaradhi Peri
- Publish Date -
10:05 am, Sat, 16 January 21