అయోధ్యలో ప్రతిష్టించడానికి సిద్ధమవుతున్న ధ్వజస్తంభాలు ఇవే
అయోధ్యలో శ్రీ భవ్య రామ మందిర నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే ముహూర్తం దగ్గర పడుతుండటంతో పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆ సముహూర్తం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది.
అయోధ్యలో శ్రీ భవ్య రామ మందిర నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే ముహూర్తం దగ్గర పడుతుండటంతో పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆ సముహూర్తం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది. రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థాయ్ లాండ్ లో ప్రమాదం.. 14 మంది మృతి
హైదరాబాద్పై మిచౌంగ్ ఎఫెక్ట్.. రెండు రోజులు అతి భారీ వర్షాలు
Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు
TOP 9 ET News: క్లీన్గా హాయ్ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

