బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో మహిళపై దాడి చేసిన వాలంటీరు
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో వివాహిత ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంది. స్థానిక వాలంటీరు లోకకుమార్ ఆమె చెయి పట్టుకొని అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడారు. అక్కడ నుంచి వెళ్లిపోయిన వాలంటీరు కర్రలతో తన అనుచరులను వెంటేసుకుని వచ్చి భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం బాధితురాలిని ఆమె బంధువులు చెరుకుపల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో వివాహిత ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంది. స్థానిక వాలంటీరు లోకకుమార్ ఆమె చెయి పట్టుకొని అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడారు. అక్కడ నుంచి వెళ్లిపోయిన వాలంటీరు కర్రలతో తన అనుచరులను వెంటేసుకుని వచ్చి భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం బాధితురాలిని ఆమె బంధువులు చెరుకుపల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా ఇలాగే ఈ వాలంటీరే తనతో అమానుషంగా ప్రవర్తించాడని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. వాలంటీరే దౌర్జన్యం చేసి, తిరిగి వారిపైనే కేసులు పెడతాడని, అదేమంటే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారంటూ బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. వాలంటీరు, అతని అనుచరులు, బంధువులతో తనకు, తన బంధువులకు ప్రాణహాని ఉందని ఆమె వాపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ లోకోపైలటే..రైల్వే గేట్ మ్యాన్.. రైలు ఆపి గేటు వేసి
Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు
Global Warming: భవిష్యత్ తరాలకు అత్యంత కష్టకాలంగా మారనుందా ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

