రూ. 5వేల బడ్జెట్లో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు ఇవే !! వీడియో
ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొంతమంది బడ్జెట్ కారణంగా ట్రిప్పులకు వెళ్లడాన్ని రద్దు చేసుకుంటారు.
ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొంతమంది బడ్జెట్ కారణంగా ట్రిప్పులకు వెళ్లడాన్ని రద్దు చేసుకుంటారు. అలాంటి వారు ఐదువేల బడ్జెట్లో ఇండియాలోని అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు. ముస్సోరీ.. ఢిల్లీలో లేదా చుట్టుపక్కల నివసించేవారు తక్కువ బడ్జెట్లో ముస్సోరీకి వెళ్లవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి ఛార్జీ కేవలం 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు 700 నుంచి 800 రూపాయలకు గది దొరుకుతుంది. ఆ తర్వాత తక్కువ బడ్జెట్లో టూరిస్ట్ ప్లేస్ ఏదైన ఉందంటే.. అది రిషికేశ్ అనే చెప్పాలి. ఇది ఉత్తమ పర్యాటక ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ నివసించడం చాలా చౌకగా ఉంటుంది. మీరు రిషికేశ్లో అనేక అడ్వెంచర్ యాక్టివిటీలు చేయవచ్చు. దీనికి ఎక్కువ డబ్బు ఖర్చు అవసరం లేదు.
Also Watch:
అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

