105 ఏళ్ల బామ్మకు తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ వీడియో
ఢిల్లీలో 105 ఏళ్ల మోర్నీ దేవికి విజయవంతంగా తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ తర్వాత 24 గంటల్లోనే ఆమె నడవగలిగింది. వయసును అడ్డంకిగా భావించకుండా, కీళ్ల మార్పిడి ద్వారా మెరుగైన జీవనాన్ని గడపవచ్చని ఈ సంఘటన నిరూపించింది. ఇది ఆధునిక వైద్యంలో ఒక అద్భుతం.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి కీలు మార్పిడి శస్త్రచికిత్స ఒక ప్రభావవంతమైన పరిష్కారం. కీళ్ల మార్పిడికి వయసు అడ్డంకి కాదని తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. 105 ఏళ్ల వయసున్న మోర్నీ దేవి అనే బామ్మకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పాక్షిక తుంటికీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ శస్త్రచికిత్స జరిగిన 24 గంటలలోపే ఆమె నడవగలిగి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
వైరల్ వీడియోలు
ఇదేందిది.. ఇంటిపైన కొబ్బరిచెట్టా..!
వీడు మనిషి కాదు.. మహానుభావుడు బాస్.. అలా ఎలా పట్టేసాడు
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్తో గోడకు రంధ్రం ? వీడియో
