105 ఏళ్ల బామ్మకు తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ వీడియో
ఢిల్లీలో 105 ఏళ్ల మోర్నీ దేవికి విజయవంతంగా తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ తర్వాత 24 గంటల్లోనే ఆమె నడవగలిగింది. వయసును అడ్డంకిగా భావించకుండా, కీళ్ల మార్పిడి ద్వారా మెరుగైన జీవనాన్ని గడపవచ్చని ఈ సంఘటన నిరూపించింది. ఇది ఆధునిక వైద్యంలో ఒక అద్భుతం.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి కీలు మార్పిడి శస్త్రచికిత్స ఒక ప్రభావవంతమైన పరిష్కారం. కీళ్ల మార్పిడికి వయసు అడ్డంకి కాదని తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. 105 ఏళ్ల వయసున్న మోర్నీ దేవి అనే బామ్మకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పాక్షిక తుంటికీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ శస్త్రచికిత్స జరిగిన 24 గంటలలోపే ఆమె నడవగలిగి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

