కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి సీరియస్

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత 10 రోజులుగా మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మంత్రి. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఎయిమ్స్ వైద్య బృందాన్ని పిలిపించాలని నిర్ణయం..

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి సీరియస్
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2020 | 5:00 PM

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత 10 రోజులుగా మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మంత్రి. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఎయిమ్స్ వైద్య బృందాన్ని పిలిపించాలని నిర్ణయం తీసుకున్నారు మణిపాల్ ఆస్పత్రి వైద్యులు. ఎయిమ్స్ బృందం సూచన మేరకు ఢిల్లీకి తరలించాలా? వద్దా? అన్నది తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది. కాగా ఈ నెల 12వ తేదీన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Read More:

సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం

కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క కీలక వ్యాఖ్యలు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

Latest Articles