టాప్ 10 న్యూస్ @9AM
1. తుది దశలో అయోధ్య హియరింగ్.. తీర్పుపై ఉత్కంఠ మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వాదోపవాదనలను బుధవారం నాటితో ముగిస్తామని సంకేతాలిచ్చారు. 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదనలను.. Read More 2. ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించనున్న అంశాలివే..! సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. రాజధాని ప్లాన్లో […]
1. తుది దశలో అయోధ్య హియరింగ్.. తీర్పుపై ఉత్కంఠ
మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వాదోపవాదనలను బుధవారం నాటితో ముగిస్తామని సంకేతాలిచ్చారు. 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదనలను.. Read More
2. ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించనున్న అంశాలివే..!
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. రాజధాని ప్లాన్లో మార్పులపై ప్రధానంగా చర్చించే అవకాశం.. Read More
3. మాజీ ఎమ్మెల్సీ శారద కన్నుమూత
శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్సీ మజ్జీ శారద(58) గుండెపోటుతో మంగళవారం హైదరాబాద్ కొండాపూర్లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. మాజీ ఐపిసిసి అధ్యక్షుడు, దివంగత మజ్జీ తులసి దాస్ పెద్ద కుమార్తె. తన తండ్రి తులసీదాస్ చనిపోయిన తరువాత… Read More
4. మరోసారి ముక్కుసూటిగా..నో పాలిటిక్స్..!!
ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. కలిసొచ్చేవారిని కలుపుకుంటూ..కయ్యానికి కాలు దువ్వేవారి బెండు తీస్తూ ముందుకుసాగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతుండుంతో.. Read More
5. ఒక భూ యజమాని నుంచి నలుగురు కౌలుకు తీసుకుంటే..?
కౌలు రైతుల విషయంలో స్కీం యెక్క విధివిధానాలపై రైతుల్లో గందరగోళం నెలకుంది. వీటిపై స్పష్టత తీసుకువచ్చేందుకు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్..బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా కీలక పాయింట్స్ రైజ్ చేశారు. ఒక భూ యజమాని నుంచి.. Read More
6. ఏపీలో దారుణం..విలేకరిని కత్తులతో నరికి చంపిన దుండగులు
ఏపీలో ఓ పత్రికా విలేకరి దారుణంగా హత్యకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి అర్బన్ విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. Read More
7. సౌత్ డైరెక్టర్స్ను రమ్మంటూ..హీరోలను పొమ్మంటున్న బాలీవుడ్..!
తక్కవ బడ్జెట్లో సినిమాలు తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొడుతున్నారు. ఇప్పటివరకు ఇండియా వైజ్ రికార్డ్స్ అంటే అవి బాలీవుడ్ కోసమేగా అన్నట్టు ఉండేవి..కానీ ఇప్పడు సీన్ మారింది. బాహుబలి లాంటి సినిమాలతో.. Read More
8. గుండు బాస్కు లోకల్ బొక్క… చోరీ చేసింది వీరే..!!!
ఇటీవలే క్రైమ్కి ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న మురగన్ బెంగుళూరు సివిల్ కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. తన మేనల్లుడు సురేశ్ సరెండర్ అయ్యి..కీలక సమాచారం వెల్లడించడింతో.. Read More
9. జేసీబీతో వచ్చి..ఏటీఎంను కొల్లగొట్టారు..!
మాములుగా దొంగలు ఫాస్ట్గా మూవ్ అయ్యే వెహికల్స్లో వచ్చి తమ పని కానిచ్చేసి వెళ్లిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు వారు కూడా కొత్త పంథాలను ఎన్నుకుంటారు. కాస్త ఇన్నోవేటీవ్గా ఆలోచిస్తూ..ఇంటిలిజెంట్ థీవ్స్ అనిపించుకోవాలని.. Read More
10. కన్ఫ్యూజ్ చేస్తోన్న బంగారం ధరలు..!
అలాగే.. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.320లు పెరిగి రూ.36,720కు చేరింది. దీపావళి తరువాత పెళ్లిళ్లకు ముహుర్తాలు ఉన్న కారణంగా.. బంగారు ప్రియులు ఇప్పటి నుంచే.. Read More