గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. కొండా సురేఖ బర్తరఫ్‌పై చర్చ!

తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలిని సీఎంవోకు ఆదేశాలు రావడంతో ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ సీఎంవో లోక్‌భవన్‌కు లేఖను పంపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌తో గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభావకర్, అజారుద్దీన్ సైతం వెళ్లారు. అక్కడ కొండా సురేఖ బర్తరఫ్‌, కేబినెట్‌ విస్తరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.

గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. కొండా సురేఖ బర్తరఫ్‌పై చర్చ!
Breaking

Updated on: Sep 03, 2026 | 8:37 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలిని సీఎంవోకు ఆదేశాలు రావడంతో ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ సీఎంవో లోక్‌భవన్‌కు లేఖను పంపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌తో గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభావకర్, అజారుద్దీన్ సైతం వెళ్లారు. అక్కడ కొండా సురేఖ బర్తరఫ్‌, కేబినెట్‌ విస్తరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us