Harithotsavam: తెలంగాణలో గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి.. ఏడేళ్లలో హరితాహారం ఖర్చు రూ. 10 వేల కోట్లు..
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొక్కను నాటి హరిత హారాన్ని
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొక్కను నాటి హరిత హారాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 2013 నుంచి 2023 వరకు273.33 కోట్ల మొక్కలు నాటారు. హరితహారం నిర్వహణ కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చు చేసింది. 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్ ప్రకృతి వనాలు, 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

