Telangana Governor vs Asaduddin: గవర్నర్ తమిళిసైపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్.. ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే..

|

Apr 23, 2022 | 6:25 AM

Telangana Governor Thamili sai vs Asaduddin: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఐఎంఐ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు.

Telangana Governor vs Asaduddin: గవర్నర్ తమిళిసైపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్.. ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే..
Asaduddin
Follow us on

Telangana Governor Thamili sai vs Asaduddin: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ సర్కార్‌గా సాగుతున్న వార్‌లోకి ప్రభుత్వానికి మద్దతుగా అసదుద్దీన్ ఎంటరయ్యారు. బీజేపీ సభ్యుడిగా పీఆర్వోను పెట్టుకోవడం అక్రమం అని కామెంట్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే అనుమానం కలుగుతోందన్నారు.

గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంతర్గత వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్ కాస్తా తీవ్రమై.. గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా తమిళిసై.. రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు అంశాలపై నివేదికలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు కూడా.

Also read:

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ బాటలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి.. సంచలన ప్రకటన..!

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కలకలం.. పుల్వామా తరహా అటాక్‌కు స్కెచ్.. షాకింగ్ స్టోరీ..!

Realme GT 2: వార్షికోత్సవం వేళ రియల్‌‌మి బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి రియల్‌మి జీటీ 2..