News Watch LIVE : నేటి నుంచే ‘వందే భారత్’, ప్రారంభించనున్న మోదీ.. మరిన్ని న్యూస్ హెడ్లైన్స్ కోసం న్యూస్ వాచ్.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వందేభారత్ రైలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్గా రైలును ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఈ రోజు వార్తా పత్రికల్లోని హెడ్ లైన్స్పై ఓ లుక్కేయండి..
Published on: Jan 15, 2023 07:33 AM
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

