బ్రేకింగ్.. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు బోల్తా..

| Edited By:

Jan 31, 2020 | 10:37 AM

హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

బ్రేకింగ్.. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు బోల్తా..
Follow us on

హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.