‘ఇండియాలో లేం.. గుర్తుపెట్టుకోండి’ ఆటగాళ్లకు వార్నర్ వార్నింగ్.!
SRH Captain David Warner: ఐపీఎల్ 2020లో మొదటి రెండు మ్యాచ్లలోనూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వార్నర్ సేన పూర్తిగా విఫలమైంది. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే తప్పితే పరుగులు వరద పారించే బ్యాట్స్మెన్ మరెవ్వరూ లేరు. విలియమ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఓపెనర్లపై ఎక్కువ భారం పడుతోంది. ఒకవేళ వాళ్లు విఫలమైతే మ్యాచ్ చేజారినట్లే. నిన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఓటమిపై SRH కెప్టెన్ […]
SRH Captain David Warner: ఐపీఎల్ 2020లో మొదటి రెండు మ్యాచ్లలోనూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వార్నర్ సేన పూర్తిగా విఫలమైంది. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే తప్పితే పరుగులు వరద పారించే బ్యాట్స్మెన్ మరెవ్వరూ లేరు. విలియమ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఓపెనర్లపై ఎక్కువ భారం పడుతోంది. ఒకవేళ వాళ్లు విఫలమైతే మ్యాచ్ చేజారినట్లే. నిన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఓటమిపై SRH కెప్టెన్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘మనం ఇండియాలో లేము. దుబాయ్లో ఉన్నాం. భారత్తో పోలిస్తే ఇక్కడ బౌండరీలు పెద్దవి. ఆ విషయాన్ని జట్టు ఆటగాళ్లు గుర్తించుకోవాలి. మ్యాచ్కు ముందే మైండ్ సెట్ మార్చుకోవాలి. టీ20లలో డిఫెన్స్ సరికాదు. బౌండరీలు బాదాలి. అందుకే కేకేఆర్తో మ్యాచ్లో ఓడిపోయాం. బౌలర్లు మరింతగా రాణించాలని వార్నర్ భాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
Also Read:
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు.!
బ్రూసెల్లోసిస్… తస్మాత్ జాగ్రత్త.!
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..