డేవిస్ కప్ మాజీ కోచ్, ఇండియన్ టెన్నిస్‌ దిగ్గజ అక్తర్ అలీ కన్నుమూత

భారత టెన్నిస్‌ దిగ్గజం, డేవిస్ కప్ మాజీ కోచ్ అక్తర్‌ అలీ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. భారత జట్టుకు కెప్టెన్, కోచ్‌గా ఆయన విశేష సేవలందించారు.

డేవిస్ కప్ మాజీ కోచ్, ఇండియన్ టెన్నిస్‌ దిగ్గజ అక్తర్ అలీ కన్నుమూత
Follow us

|

Updated on: Feb 08, 2021 | 8:11 AM

tennis legend akhtar ali : భారత టెన్నిస్‌ దిగ్గజం, డేవిస్ కప్ మాజీ కోచ్ అక్తర్‌ అలీ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అక్తర్ అలీ ఆదివారం ప్రాస్టేట్ క్యాన్సర్‌తో సహా పలు ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారని వెల్లడించారు.

ప్రస్తుత భారత డేవిస్‌కప్‌ జట్టు కోచ్‌ జీషన్‌ అలీ ఆయన కుమారుడు. అక్తర్‌ అలీ 1958 నుంచి 1964 వరకు ఎనిమిది డేవిస్‌ కప్‌ పోరాటాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత జట్టుకు కెప్టెన్, కోచ్‌గా సేవలందించారు. రామనాథన్‌ కృష్ణన్, నరేష్‌ కుమార్, జైదీప్‌ ముఖర్జీ వంటి దిగ్గజాలతో ఆయన కలిసి ఆడారు. భారత టెన్నిస్ జట్టుకు కోచ్‌‌గా ఆయన విశేష సేవలందించారు. 1996 నుంచి 1993 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశారు. మలేసియా, బెల్జియం జట్లకు కూడా ఆయన కోచింగ్‌ ఇచ్చారు.

దూకుడు సర్వ్ చేయడంలోనూ, వాలీ గేమ్ ఆడటంపై కోచింగ్‌లో మంచి శైలి కనబర్చారు అలీ, తన సొంత కుమారుడు జీషాన్ కాకుండా లెజండరీ లియాండర్ పేస్‌తో సహా అనేక కెరీర్‌లను రూపొందించాడు. విజయ్ అమృత్‌రాజ్, రమేష్ కృష్ణన్‌లకు అలీ కోచ్‌గా వ్యవహరించారు.

కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. తీవ్ర అస్వస్థతకు గురైన అలీని రెండు వారాల క్రితం కోల్‌కతా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతని ఛాతీలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గమనించారు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించి ఆదివారం కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన మ‌‌ృతిపట్ల

“నేను జూనియర్ మరియు మా ఇండియా డేవిస్ కప్ జట్టు కోచ్ గా ఉన్నప్పుడు అక్తర్ అలీ కోచ్ గా అద్భుతమైనవాడు. ఎల్లప్పుడూ గట్టిగా నెట్టడం జట్టును సడలించింది. అతను భారత టెన్నిస్‌కు గొప్ప సేవ చేశాడు. RIP ప్రియమైన అక్తర్. జీషన్ ఎన్ తన మనోహరమైన కుటుంబానికి హృదయపూర్వక సంతాపం ”అని దిగ్గజ విజయ్ అమృత్‌రాజ్ ట్వీట్ చేశారు.

నిజమైన టెన్నిస్ లెజెండ్ అక్తర్ అలీ మరణవార్త విన్నందుకు బాధగా ఉంది. ‘అక్తర్ సర్’ భారతదేశ టెన్నిస్ ఛాంపియన్లలో చాలా మందికి శిక్షణ ఇచ్చాడు. మేము అతనికి 2015 లో బెంగాల్ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని ప్రదానం చేసాము. అతని ఆత్మీయ అభిమానాన్ని ఎల్లప్పుడూ పొందడం నా అదృష్టం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు