రహానెకి రూ.12 లక్షలు జరిమానా

| Edited By:

Apr 01, 2019 | 3:27 PM

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ అజింక్య రహానె‌పై జరిమానా శిక్ష పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నిర్దేశించిన సమయంలోపు కేటాయించిన ఓవర్లని రాజస్థాన్ టీమ్ వేయలేకపోయింది. దీంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద.. ఆ జట్టు కెప్టెన్ రహానెకి రూ.12 లక్షలు జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇదే తప్పిదానికి పాల్పడిన ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ […]

రహానెకి రూ.12 లక్షలు జరిమానా
Follow us on

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ అజింక్య రహానె‌పై జరిమానా శిక్ష పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నిర్దేశించిన సమయంలోపు కేటాయించిన ఓవర్లని రాజస్థాన్ టీమ్ వేయలేకపోయింది. దీంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద.. ఆ జట్టు కెప్టెన్ రహానెకి రూ.12 లక్షలు జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇదే తప్పిదానికి పాల్పడిన ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా రూ.12 లక్షలు జరిమానా విధించారు.