నేను చెబుతున్నా.. వెయ్యిశాతం మాదే అధికారం: నక్కా

ఏపీలో వెయ్యి శాతం టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేత ఆనందబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్‌ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ తీరుతో వ్యవస్థలపై నమ్మకం పోతోందని నక్కా పేర్కొన్నారు.

నేను చెబుతున్నా.. వెయ్యిశాతం మాదే అధికారం: నక్కా

Edited By:

Updated on: Apr 26, 2019 | 5:04 PM

ఏపీలో వెయ్యి శాతం టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేత ఆనందబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్‌ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ తీరుతో వ్యవస్థలపై నమ్మకం పోతోందని నక్కా పేర్కొన్నారు.