ఈసీని మరోసారి హెచ్చరించిన సుప్రీం కోర్టు

| Edited By: Srinu

Apr 08, 2019 | 8:04 PM

వీవీ ప్యాట్ లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించాలని స్పష్టం చేసింది. ఎంపీ స్థానంలో 35 ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించాలని ఈసీని ఆదేశించింది సుప్రీం. వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఇదివరకే.. 21 పార్టీలకు సంబంధించిన నాయకులు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై ఇదివరకే ఈసీని హెచ్చరించింది. 21 పార్టీ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

ఈసీని మరోసారి హెచ్చరించిన సుప్రీం కోర్టు
Follow us on

వీవీ ప్యాట్ లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించాలని స్పష్టం చేసింది. ఎంపీ స్థానంలో 35 ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించాలని ఈసీని ఆదేశించింది సుప్రీం. వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఇదివరకే.. 21 పార్టీలకు సంబంధించిన నాయకులు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై ఇదివరకే ఈసీని హెచ్చరించింది. 21 పార్టీ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.