ఓటు హక్కు వినియోగించుకున్న పుదుచ్చేరి సీఎం

| Edited By:

Apr 18, 2019 | 9:40 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 12 రాష్ట్రాలు.. 95 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభంలోనే పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

ఓటు హక్కు వినియోగించుకున్న పుదుచ్చేరి సీఎం
Follow us on

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 12 రాష్ట్రాలు.. 95 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభంలోనే పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.